Dharmapuri Arvind: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్
Dharmapuri Arvind: ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్
Dharmapuri Arvind: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే.. తన కుటుంబసభ్యులను అవమానించిన కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది.