Motkupalli Narasimhulu: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేయడానికి కారణం బీజేపీయే

Motkupalli Narasimhulu: దళితులంతా కలిసి బీజేపీ అభ్యర్థి ఈటలను ఓడించాలి -మోత్కుపల్లి

Update: 2021-10-19 09:32 GMT
మోత్కుపల్లి నరసింహులు (ఫైల్ ఇమేజ్)

Motkupalli Narasimhulu: హుజూరాబాద్‌లో దళితబంధు ఆగడానికి కారణం బీజేపీయేనని అన్నారు టీఆర్ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు. బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి దళితులు ఏకం కావాలన్నారు ఆయన. రాబోయే టర్మ్‌ కూడా టీఆర్ఎస్‌యే అధికారంలో ఉంటుందంన్నారు మోత్కుపల్లి నర్సింహులు

Tags:    

Similar News