Sircilla: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మోడల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన

Sircilla: ఎల్లారెడ్డిపేట ప్రధాన చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డుపై బైఠాయింపు

Update: 2023-01-08 04:30 GMT

Sircilla: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మోడల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన

Sircilla: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మోడల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దుమాల గ్రామంలో తెలంగాణ ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్‌ జ్యోతిలక్ష్మిపై ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి దురుసు ప్రవర్తిస్తున్నారని తెల్లవారుజామున రోడ్డుపై బైఠాయించారు. ఆ ముగ్గురు తమకు వద్దని ఆందోళన చేశారు. విద్యార్థినులకు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసాయి.

Tags:    

Similar News