ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభినందించారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉద్యోగాలు చేయవద్దని ఏపీ సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.