Uttam Kumar: పౌరసరఫరాల అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
Uttam Kumar: సివిల్ సప్లయ్ శాఖ పనితీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ
Uttam Kumar: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు. సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉత్తమ్ కుమార్.