Telangana: రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మంత్రి తలసాని భేటీ

Telangana: వీలైనంత త్వరగా లబ్దిదారులను గుర్తించాలన్న తలసాని

Update: 2021-06-09 10:31 GMT

మంత్రి శ్రీనివాస్ యాదవ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: నూతన రేషన్ కార్డుల పంపిణీపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వీలైనంత త్వరగా లబ్ది దారులను గుర్తించి, కొత్త రేషన్ కార్డులను అందించాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News