Srinivas Goud: డ్రగ్స్ అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం

Srinivas Goud: సీఎం కేసీఆర్ పేకాట క్లబ్‌లు బంద్ చేశారు

Update: 2022-04-09 09:02 GMT

Srinivas Goud: డ్రగ్స్ అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యం 

Srinivas Goud: డ్రగ్స్ ‌ను అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డ్రగ్స్‌పై ఎటువంటి కఠిన చర్యలకైనా సిద్ధమేనన్నారు. సీఎం కేసీఆర్ పేకాట క్లబ్‌లను బంద్ చేశారన్నారు. తెలంగాణలో గుడుంబాను అరికట్టామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరనీ వదిలిపెట్టమన్నారు శ్రీనివాస్ గౌడ్.

Tags:    

Similar News