గోదారమ్మ శాంతించాలంటూ.. మంత్రి అజయ్‌ ప్రత్యేక పూజలు

*ఇవాళ గోదావరి ప్రవాహం అదుపులోకి వచ్చే ఛాన్స్

Update: 2022-07-16 07:46 GMT

గోదారమ్మకు మంత్రి అజయ్‌ ప్రత్యేక పూజలు

Puvvada Ajay Kumar: భద్రాచలం దగ్గర ఈ సాయంత్రానికి గోదావరి ప్రవాహం అదుపులోకి వస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గోదారమ్మ శాంతించాలంటూ మంత్రి పూజలు నిర్వహించారు. ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న గోదావరి నెమ్మదించాలని ఆయన ప్రార్థించారు. ఆ తర్వాత సహాయ శిబిరాల నుంచి ప్రజలను తరలిస్తున్నాని మంత్రి అజయ్‌ తెలిపారు.

Tags:    

Similar News