Telangana: కబడ్డీ ఆడుతూ కాలుజారిపడ్డ మంత్రి మల్లారెడ్డి

Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కాలుజారి పడ్డారు.

Update: 2021-03-31 08:20 GMT

Telangana: కబడ్డీ ఆడుతూ కాలుజారిపడ్డ మంత్రి మల్లారెడ్డి

Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కాలుజారి పడ్డారు. బోడుప్పల్‌లో 68వ రాష్ట్రస్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి ప్రజా ప్రతినిధులతో కలిసి కబడ్డీ ఆడారు. కూతకు వెళ్లిన సమయంలో అదుపుతప్పి మల్లారెడ్డి కింద పడ్డారు. ఆ వెంటనే అక్కడున్న అధికారులు, మల్లారెడ్డి అనుచరులు ఆయన్ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Full View


Tags:    

Similar News