పోలియోచుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్

Update: 2021-01-31 07:49 GMT

Minister Etela Rajender participated in the pulse polio program

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 38లక్షల మందికి పోలీయో చుక్కలు వేస్తున్నట్టు తెలిపారు.

Full View


Tags:    

Similar News