Hyderabad: గాంధీభవన్‌లో మ.3గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

Hyderabad: రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై చర్చ

Update: 2023-03-25 03:35 GMT

Hyderabad: గాంధీభవన్‌లో మ.3గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

Hyderabad: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు.. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News