సమయం దాటినా టోకెన్స్ ఇస్తున్న అధికారులు

Update: 2019-10-16 11:20 GMT

మెదక్: మెదక్ జిల్లా లో ఎక్సైజ్ వైన్స్ టెండర్లు వేయుటకు సమయం ప్రభుత్వం 4 గంటల వరకు ప్రకటించినప్పటికీ సమయం దాటినా 100 మంది వరకు క్యూలో నిలబడి ఉన్నవారికి టోకెన్ లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని కళ్ళకల్ కు ఎక్కువగా ఆసక్తి చూపారు. మొత్తం టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు గంటలస సమయం పడుతుంది. 

Tags:    

Similar News