మంచిర్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళం

తెలంగాణ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

Update: 2021-02-28 01:14 GMT

ఫైల్ ఇమేజ్


తెలంగాణ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుపై.. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ విమర్శలు చేయడంతో గందరగోళానికి దారి తీసింది. తన వ్యాఖ్యలపై ఛైర్మన్‌ విచారం వ్యక్తం చేస్తున్నానని తెలపడంతో గొడవ సద్దుమణిగింది.

Tags:    

Similar News