మహాత్మాగాంధీ యూనివర్సిటీలో లైంగిక వేధింపులు.. ఎస్పీని ఆశ్రయించిన విద్యార్థినులు
నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థినిలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.
నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థినిలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వైస్ ప్రిన్సిపాల్ పునీత్ కుమార్ విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీనిపై రిజిస్టార్కు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీని విద్యార్థినులు ఆశ్రయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.