Komatireddy Venkat Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలవబోతున్నాడు

Komatireddy Venkat Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలవబోతున్నాడు

Update: 2021-11-02 09:03 GMT
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Komatireddy Venkat Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడని జోష్యం చెప్పారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీ 5వేల కోట్లు ఖర్చు చేసిందని ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకి చెంప పెట్టని మండిపడ్డారు. 

Tags:    

Similar News