Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ

Kishan Reddy: * ఓయూలో ఖేల్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. * నెట్ నిబంధనను తొలగించాలని విద్యార్థి నిరసన

Update: 2021-08-29 07:06 GMT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓయూలో ఖేల్ ఇండియా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఓయూ విద్యార్థి నిరసనకు దిగాడు. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌లో ఎస్సీలకు నెట్ నిబంధన ను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు నిరసన తెలుపుతున్న విద్యార్థిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News