Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Kishan Reddy: పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది

Update: 2023-05-20 11:31 GMT

Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంటల బీమా పథకాన్ని కూడా.. సరిగా అమలు చేయలేకపోతుంది

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము ప్రపంచానికి ఆదర్శమని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం పంటల బీమా పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోతుందన్నారు. పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

Tags:    

Similar News