Telangana: హైకోర్టును ఆశ్రయించిన కార్వీ ఎండీ పార్థసారథి

* సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌

Update: 2021-08-23 14:30 GMT

కార్వీ ఎండీ పార్థసారథి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: కార్వీ ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా పార్థసారథి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీసీఎస్‌ పోలీసులు రీ-కౌంటర్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News