హుజూర్‎నగర్‎లో టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి : కర్నె ప్రభాకర్

హుజూర్‎నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‎కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2019-09-28 11:33 GMT

హుజూర్‎నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‎కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం ఉత్తమ్ నైజం అన్నారు. ఇన్నాళ్లు ఉత్తమ్ ను నమ్ముకున్నందుకు హుజూర్ నగర్ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభమని కర్నె ప్రభాకర్ విమర్శించారు.

Tags:    

Similar News