కాళేశ్వరం ద్వారా ఎగువకు చుక్క నీటిని విడుదల చేయలేదు: జీవన్ రెడ్డి

కాళేశ్వరం పాజెక్టుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ద్వారా ఎగువకు చుక్క నీటిని కూడా తరలించలేదని ఆయన ఆరోపించారు.

Update: 2019-09-19 08:47 GMT

కాళేశ్వరం పాజెక్టుతో కాంట్రాక్టర్ల జేబలు నింపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ద్వారా ఎగువకు చుక్క నీటిని కూడా తరలించలేదని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం నుంచి ఎల్‌ఎండీకి అదనంగా ఒక టీఎంసీని ఎత్తిపోయడానికి రూ.4600కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో ఇచ్చారన్నారు. పాత కంపెనీలకు అనుమతి రద్దు చేయాలని... మిడ్ మనేరు, లోయర్ మానేరును నింపాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News