Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళన పరిణామాలపై జనసేనాని విచారం

Pawan Kalyan: మృతిచెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

Update: 2022-06-17 10:23 GMT

Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళన పరిణామాలపై జనసేనాని విచారం

Pawan Kalyan: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విచారం వ్యక్తంచేశారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానంపై చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడం బాధాకరమన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News