కీర్తికి అబార్షన్ చేసిన ఆస్పత్రి సీజ్..

Update: 2019-11-01 14:07 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హయత్ నగర్ మర్డర్ కేసుకు సంబంధించి కీర్తి మైనర్ గా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ లోని పద్మ నర్సింగ్ హోమ్ లో ఆమెకి అబార్షన్ చేసిన హాస్పిటల్ పై రంగారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేపట్టారు... రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి హాస్పిటల్ ను సీజ్ చేశారు.కీర్తి మైనర్ గా ఉన్నప్పుడు బాల్ రెడ్డి కీర్తిని అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీనితో శశికుమార్ అనే యువకుడి సహాయంతో ఆమన్‌గల్‌ తీసుకెళ్లి అబార్షన్‌ చేయించాడు..  







 


 



Tags:    

Similar News