Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి.

Update: 2022-03-15 02:00 GMT

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ‌, ప్రయివేటు పాఠ‌శాల‌ల్లో ఇవాళ్టి నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి. అనంతరం మ‌ధ్యాహ్నం భోజ‌నం పెట్టి, విద్యార్థుల‌ను ఇంటికి పంప‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్రత్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News