Tamilisai: రామయ్య పట్టాభిషేకానికి హాజరైన తమిళిసై

Tamilisai: గిరిజన మహిళల సీమంతంలో పాల్గొన్న గవర్నర్

Update: 2022-04-11 11:45 GMT

రామయ్య పట్టాభిషేకానికి హాజరైన తమిళిసై

Tamilisai: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగులో ప్రసంగించారు. భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ఆ తరువాత శ్రీరామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన మహిళల సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. గర్భిణులకు పూలు, పండ్లు ఇచ్చారు. వారిని పరీక్షించేందుకు వచ్చిన వైద్య నిపుణులను కూడా గవర్నర్ సన్మానించారు.

Tags:    

Similar News