Governor Tamilisai: స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Governor Tamilisai: శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్ తమిళిసై

Update: 2023-10-01 05:55 GMT

Governor Tamilisai: స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Governor Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించామన్నారు గవర్నర్. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమం వరుసగా 9వ ఏడాది చేపట్టామన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గవర్నర్ కోరారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందన్నారు గవర్నర్ తమిళిసై.

Tags:    

Similar News