ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫుడ్‌పాయిజన్‌.. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులు

Asifabad: కలుషిత ఆహారం తిని 41 మంది విద్యార్థులకు అస్వస్థత

Update: 2022-09-20 06:00 GMT

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫుడ్‌పాయిజన్‌.. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులు

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురకులంలో ఫుడ్‌పాయిజన్‌ జరిగింది. కలుషిత ఆహారం తిని 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్థులను కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Full View


Tags:    

Similar News