కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

* లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగనున్న ఈడీ విచారణ

Update: 2023-03-11 10:35 GMT

కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

Delhi Liqour Scam: కవితకు ఈడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. నాలుగున్నర గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ విచారించనున్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో.. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించారు.

Tags:    

Similar News