ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై స్పందించని ఈడీ

ED: మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం..?

Update: 2024-01-16 05:56 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై స్పందించని ఈడీ

ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత లేఖపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కవిత విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు అందించింది. అయితే ముందుస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా... విచారణకు హాజరుకాలేనని మెయిల్ ద్వారా తెలిపారు కవిత. కవిత మెయిల్‌పై ఈడీ ఎలాంటి నిర్ణయం తెలపలేదు. 

Tags:    

Similar News