శ్రీహిత కేసులో నిందితుడి శిక్షపై ట్విట్టర్‌లో స్పందించిన డీజీపీ

Update: 2019-08-08 10:29 GMT

వరంగల్ జిల్లాలో చిన్నారి శ్రీహిత హత్యకేసులో కోర్టు సరైన శిక్ష విధించిందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. వరంగల్ పోలీసులకు ట్విట్టర్ లో డీజీపీ అభినందనలు తెలిపారు. ఈ కేసులో 48 రోజుల్లోనే ఛార్జిషీట్ ఫైల్ చేశామని చెప్పారు. నిందితుడికి పడిన శిక్షతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.


 

Tags:    

Similar News