తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వదలని సైబర్‌ కేటుగాళ్లు

TS DGP Mahender Reddy : పోలీసు ఉన్నతాధికారులకు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్

Update: 2022-06-27 06:59 GMT

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వదలని సైబర్‌ కేటుగాళ్లు

TS DGP Mahender Reddy : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని సైతం సైబర్ క్రైమ్ కేటుగాళ్లు వదల్లేదు. ఓ నెంబర్‌కు సైబర్ నేరస్థులు డీజీపీ మహేందర్‌రెడ్డి డీపీ పెట్టారు. పోలీస్ ఉన్నతాధికారులకు, ప్రముఖులకు, సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News