బండారు దత్తాత్రేయ కలిసిన జానారెడ్డి
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయన హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రసర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కలిశారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయన హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కేంద్రసర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కలిశారు. రాంనగర్లోని దత్రాత్రేయ నివాసానికి వెళ్లి జానారెడ్డి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినట్లు జానారెడ్డి చెప్పారు. దత్రాత్రేయ రేపు హిమచల్ప్రదేశ్ వెళ్లనున్నారు. ఎల్లుండి హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.