CM KCR: ఎల్ఐసీ డిపాజిట్‌దారుల పరిస్థితి గందరగోళంగా మారింది

CM KCR: ఎల్ఐసీ డిపాజిట్‌దారుల షేర్లు, డబ్బుల సంగతి ఏంటి?

Update: 2023-02-12 10:35 GMT

CM KCR: ఎల్ఐసీ డిపాజిట్‌దారుల పరిస్థితి గందరగోళంగా మారింది

CM KCR: అదానీ ఇష‌్యూతో ఎల్ఐసీ డిపాజిట్‌దారుల పరిస్థితి గందరగోళంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్ఐసీలో 25కోట్ల డిపాజిట్‌దారులున్నారని చెప్పారు. డిపాజిట్‌దారుల షేర్లు, డబ్బుల సంగతి ఏంటని ప్రశ్నించారు.

Tags:    

Similar News