సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక... లాభాల్లో కార్మికులకు వాటా!

సింగరేణి కార్మికులకు దసరా కానుక సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా - కేసీఆర్ ప్రతీ కార్మికుడికి లక్షా 899 రూపాయల బోనస్‌ - కేసీఆర్‌ బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల కష్టం.. అనిర్వచనీయం - కేసీఆర్‌

Update: 2019-09-19 06:39 GMT

సింగరేణి కార్మికులకు  తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్‌ ప్రకటించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ లెక్క చొప్పున ప్రతీ కార్మికుడికి లక్షా 899 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందని అందులో కార్మికుల కష్టం అనిర్వచనీయమైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News