CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది

CM KCR: తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి వ్యయసాయమే కారణం

Update: 2023-03-23 07:31 GMT

CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది 

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 2లక్షల 22వేల 250 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News