Telangana Lockdown 2021: నిబంధనలు గాలికొదిలేసిన నగరవాసులు

Telangana Lockdown 2021: నాలుగు గంటల పాటు మినహాయింపు * ఉదయం 6 నుంచి 10గంటలకు సడలింపు

Update: 2021-05-23 05:57 GMT

రద్దీగా మారిన చాపల మార్కెట్ (ఫైల్ ఇమేజ్)

Telangana Lockdown 2021: హైదరాబాద్‌ నగరవాసులు నిబంధనలు గాలికి వదిలేశారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు సడలింపు ఉండడంతో జనాలు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చారు. ఆదివారం కావడంతో మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. మార్కెట్లో కనీస భౌతిక దూరం పాటించకుండా మాంసం కోసం ఎగబడుతున్నారు. కేసులు పెరుగుతున్నా.. ప్రజలు మాత్రం మారడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదు.. కేసులు నమోదు చేస్తున్నా.. జనాల్లో మాత్రం మారడం లేదు.

Tags:    

Similar News