శంషాబాద్ ఎయిర్పోర్టులో గందరగోళం
ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెతడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది.
ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెతడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది. ముంబై, అహ్మదాబాద్ , బెంగళూరు, చెన్నై,..ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫైట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో నిన్నటి నుంచి ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ...నిరీక్షించారు. విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికుల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యింది. వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ పడ్డారు. వారికి సమాధానం చెప్పలేక ఇండిగో సిబ్బంది ఇబ్బంది పడ్డారు.