Delhi Liquor Scam: నేటితో ముగియనున్న అభిషేక్‌రావు కస్టడీ

Delhi Liquor Scam: సాయంత్రం అభిషేక్‌రావును కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ

Update: 2022-10-12 04:56 GMT

Delhi Liquor Scam: నేటితో ముగియనున్న అభిషేక్‌రావు కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ్టితో అభిషేక్‌రావు కస్టడీ ముగియనుంది. సాయంత్రం అభిషేక్‌రావును సీబీఐ అధికారులు.. కోర్టులో హాజరుపర్చనున్నారు.

Full View
Tags:    

Similar News