Dharani Portal: ధరణి పోర్టల్‌పై ఇవాళ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ

Dharani Portal: మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమావేశం

Update: 2021-12-02 05:02 GMT

కాబినెట్ సబ్ కమిటీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Dharani Portal: ధరణి పోర్టల్‌పై ఇవాళ కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. భేటీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు హాజరుకానున్నారు.

Tags:    

Similar News