హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం

Update: 2020-02-09 10:32 GMT

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. క్రికెట్‌ బాల్‌ తీసుకునే క్రమంలో కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.


Tags:    

Similar News