Laxman: హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమన్న లక్ష్మణ్

Laxman: ఈ గెలుపుతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందని వ్యాఖ్య

Update: 2021-10-18 12:28 GMT

బీజేపీ గెలుపు ఖాయంఅంటున్న లక్ష్మణ్ (ఫైల్ ఇమేజ్)

Laxman: హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ గెలుపుతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందని అభిప్రాయపడ్డారు. ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో ఓబీసీ మేళాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 22న ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News