ఎమ్మెల్యే జోగు రామన్నపై ఎంపీ సోయం బాపురావు ఫైర్

Update: 2019-10-29 11:27 GMT

ఆదివాసీయులపై ఎమ్మెల్యే జోగు రామన్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు ఆదిలాబాదు ఎంపీ సోయం బాపురావు. ఆదివాసీయులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామన్నారు. తమను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందన్న భ్రమ నుండి జోగు రామన్న భయట పడాలని సూచించారు.

Full View 

Tags:    

Similar News