Raghunandan Rao: ధనిక రాష్ర్టంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు

* ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి ఏమైంది - రఘునందన్ రావు

Update: 2021-08-23 16:00 GMT

రఘునందన్ రావు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Raghunandan Rao: ధనిక రాష్ర్టమని చెప్పుకుంటున్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  

Tags:    

Similar News