Laxman: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

Laxman: గవర్నర్‌కి ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారు

Update: 2023-01-25 14:07 GMT

Laxman: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు

Laxman: గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానిస్తున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. గణతంత్ర వేడుకలకు కరోనా ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయ సభలు పెట్టుకోవడానికి కరోనా లేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

Tags:    

Similar News