Bandi Sanjay: ప్రజలకు దక్కలేదు కాబట్టే కేసీఆర్ ను మరచిపోయారు

Bandi Sanjay: దళితబంధును ఎన్నివేల కుటుంబాలకు ఇచ్చారో చెప్పాలి

Update: 2022-02-12 06:11 GMT

Bandi Sanjay: ప్రజలకు దక్కలేదు కాబట్టే కేసీఆర్ ను మరచిపోయారు

Bandi Sanjay: ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్ రూంలు కట్టించారు. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో జనగాం సభలో కేసీఆర్ చెబుతారనుకున్నానని, కానీ అలాంటిదేం జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకే ఆ స్కీములను ప్రజలంతా మరచిపోయారన్నారు. నియోజకవర్గానికి 20 వేల కుటుంబాలకు దళిత బంధు అన్నారని, ఎంతమందికి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News