బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Update: 2021-02-15 09:08 GMT

బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

త్వరలో జరగబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా ఎన్‌.రామచంద్రరావు పేరు ప్రకటించింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ.

Full View


Tags:    

Similar News