నిజామాబాద్‌ జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం

* డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో 200 కోళ్లు మృతి * బర్డ్‌ ఫ్లూగా అనుమానిస్తున్న గ్రామస్తులు * పశు సంవర్ధకశాఖ అధికారులకు సమాచారం

Update: 2021-01-13 09:23 GMT

Representational Image

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. యానపల్లితండా సమీపంలోని ఓ పౌల్ట్రీఫాంలో 2వందల కోళ్లు చనిపోయాయి. దీంతో గ్రామస్తులు బర్డ్‌ ఫ్లూగా అనుమానిస్తున్నారు. వెంటనే గ్రామస్తులు పశు సంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు వెంటనే గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక నిర్వాహకులు చనిపోయిన కోళ్లను గుంత తీసి పూడ్చిపెట్టారు. 

Tags:    

Similar News