బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Bandi Sanjay: పామునూరు వద్ద ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

Update: 2022-08-26 05:18 GMT

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమయ్యింది. పామునూరు దగ్గర నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా.. నాగాపురం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

Full View


Tags:    

Similar News