Bandi Sanjay: 15వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

ఆంథోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామయాత్ర * ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తోంది అంటున్న బండి సంజయ్

Update: 2021-09-11 12:30 GMT

బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర (ఫోటో: ది హన్స్ ఇండియా )

Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రజలు విరక్తితో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. తాను చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఆంథోల్ నియోజకవర్గంలో 15వ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. పాదయాత్రలో తమదృష్టికి వస్తున్న సమస్యలే వచ్చే ఎన్నికల్లో ఎజెండాగా మారుతాయి అని బండి సంజయ్‌ అన్నారు.

Tags:    

Similar News