వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Warangal: ఏనుమాముల పోలీసుల అదుపులో నిందితులు

Update: 2023-05-02 08:16 GMT

వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం

Warangal: వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను ఏనుమాముల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News