Malla Reddy: భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి

Malla Reddy: కీసరగుట్టలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

Update: 2024-03-04 13:15 GMT

Malla Reddy: భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి

Malla Reddy: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కీసరగుట్టలోని కల్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ చంద్రారెడ్డి,స మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు.  

Tags:    

Similar News